Sunday, September 27, 2009

శిఖరాగ్ర సమావేశాల్లో భారతదేశం

అమెరికాలోని పిట్స్‌బర్గ్‌‌లో జరిగిన జీ-20 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొన్న తర్వాత భారతదేశ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆదివారంనాడు స్వదేశానికి తిరిగి వచ్చారు.

శిఖరాగ్ర సమావేశాల్లో భాగంగా ప్రపంచంలోని అగ్రదేశాలతోపాటు ఇతర ప్రధాన దేశాలు మాంద్యంతో అతలాకుతలమౌతున్న దేశాలకు ప్రత్యేక ప్యాకేజీలు అవసరమని తీర్మానించాయని ఈ సందర్భంగా ప్రధాని తెలిపారు.

ఆర్థికంగా ఎదుగుతున్న దేశాల్లో భారతదేశం చేటు సంపాదించుకుందని శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొని భారత్ తిరిగి వచ్చిన ప్రధాని ఈ సందర్భంగా తెలిపారు.

తన నాలుగు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా రెండు రోజుల పర్యటన నిమిత్తం పిట్స్‌బర్గ్ వెళ్ళిన ప్రధాని అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా నేతృత్వంలో జరిగిన జీ-20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.

4 comments:

  1. విజయదశమి శుభాకాంక్షలు

    ReplyDelete
  2. శిఖరాగ్ర సమావేశాలలో పాల్గొని ఏమి సాధించారు. ఎయిర్ టెల్-ఎంటీఎం డీల్ కు అడ్డుగా వున్న చట్టలను సవరించి వారి వ్యాపారాలకు అడ్డు తొలగిస్తామని హామీలిచ్చారు. ఈ దేశ సామాన్య జనానికి కొత్తగా ఒరిగిందేమీ లేదు. పాకిస్తాం వాడిపై రెండు ్కుయి కుయి విమర్శలాడి వచ్చారు. అమెరికా వాడు ఏది చెపితీ అది వినడమే తప్ప వీళ్ళు చేసేదేమయినా వుందా?

    ReplyDelete
  3. అంతె తప్ప మరేమిలేదు ఇంతకాటికి ఎందుకెళ్ళారో తెలీయదుగాని చెప్పలంటే అంతకు ముందు రోజు మన్మోహన్ పుట్టినరోజట అది ఒబామ తో కలసి జరుపుకోవటానికి వెళ్ళిఉంటాడు

    ReplyDelete
  4. Yes, you are 100 percent correct Sir.
    Please See my blog http://sahacharudu.blogspot.com/ for my today's post on Real Hero of the Indians Com.Bhagat Singh.

    ReplyDelete