Sunday, September 13, 2009

జగన్ నౌ సి.యం

అంతటి భాధలోను పక్కవారిని ఓదరుస్తున్నారు వై.యస్ చనిపోయి కొద్దిరోజులు కాక ముందే కోలుకొలేని పరిస్తితే అయిన దైర్యం తెచ్చుకొని వెస్లి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళాడు జగన్ యొక్క ఫలోయింగ్ ఎందుకంటే ఇందుకే అన్నాట్టు తనని చూడటానికి వస్తున్న ప్రతి ఒక్కరిని కలుస్తున్నాడు ఎంత మంది వస్తున్న అంతమందిని తన దు:ఖాన్ని ఆపుకొని ఓదరుస్తున్నాడు అందుకే అతనికి అంత నీరాజనం రాష్టంలోని ప్రతి ఒక్కరు జగన్ సి.యం కావలననడానికి ఇదే కారణం మరి వై.యస్ కి తగ్గ తనయుడు గా వై.యస్.జగన్ తన బాటలో నడుస్తున్నాడు తను గనక ముఖ్యమంత్రి అయితే వై.యస్.కంటే ధీటుగా రాష్ట అభివౄద్ది చేస్తాడు

ఖచ్చితంగా జగన్ సి.యం అవ్వాలి ఇంత మంది కోరిక తీరక పోతే మరి ప్రజస్వామ్యం ఎక్కడున్నాట్టు కేంద్రానికి జగన్ ని ముఖ్యమంత్రి చేయటానికి ఎందుకింత ఆలస్యం ఇదేప్రశ్న ప్రతి ఒక్కరి మదిలో ఉంది

ఈ రోజు ప్రతి ఒక్కరు వై.యస్.కి ఘన నివాళి అర్పించారు



2 comments:

  1. It's not every one opinion. It is wrong to attribute the sect of people opinion to entire population. We strongly agree the emotions associated in current scenario. Our strong condolences to Jagan n family for the mishap. But this nothing got to do with jagan becoming CM

    ReplyDelete
  2. లైట్ తీస్కొండి....జగన్ కు అంత సీను లేదు

    ReplyDelete