జనసముద్రాన్ని తలపిస్తున్న పావురాల గుట్ట కి నేడు జగన్ తన తండ్రికి నివాళులు అర్పించడానికి వెళ్ళాడు. దానితో రాష్టంలోని ప్రతి ఒక్కరు జగన్ చూడలనే ఉద్దేశంతో పావురాల గుట్టకి చేరుకున్నారు
అదంతా చూస్తుంటే "జనం కోసం జగన్ జగన్ కోసం జనం అనే పదం నిజమనే విధంగా జనసంద్రంతో నిండిపోయింది జగన్ వచ్చి రాగానే జగన్ సి.యం కావలంటు నినాదాలతో మారుమోగిపోయింది ఎక్కడెక్కడినుంచో వచ్చిన వారు పరి పరి విధాల వారికి తోచిన విధంగా పాటలతో శ్రద్దాంజలి ఘటిస్తున్నారు వారందరితో పాటు అక్కడికి చేరుకున్న జగన్ శ్రద్దాంజలి ఘటించాడు సర్వమత ప్రార్ధనలు చేశాడు.
అటునుంచి వై.యస్.హెలికాఫ్టర్ కూలిపోయిన ప్రదేశానికి వెళ్ళాడు.
అక్కడినుంచి బహిరంగ సభకి వెళ్ళాడు లక్షలాది జనంతో నిండిపోయింది నల్లకాల్వ అక్కడ బహిరంగ సభలో పాల్గొన్న జగన్ అతనితో పాటు కొంతమంది నాయకులు సర్వమత ప్రార్ధనలు జరిపారు. అందులో జగన్ని సి.యం.కావలని ప్రార్ధనలొ సర్వమత ప్రార్ధనపండితులు,పాస్టర్లు,నమాజు చేసినవారు చెప్పారు
జగన్ ప్రసంగం: వై.యస్.అభిమానులార,అక్కలార,చెల్లెలరా,తమ్ములార,అన్నలార నన్ను ఓదర్చడానికొచ్చిన మీకందరికి నా నమ:సుమాంజలి
సోదరులార మిత్రులార అక్కలార చెల్లెలార రెండుచేతులు జోడించి నా ధన్యవాదలు తెలుపుతున్నాను పుట్టెడు దు:ఖంలోఉన్న మీఆదరణ చూపారు రాష్టం నలుమూలలనుంచి వచ్చిన మీరందరికీ నా ధన్యవాదలు తెలుపుతున్నాను
ఈ రోజు పావురల గుట్టకి వెళ్ళాను అక్కడ నాన్న చనిపోయిన ప్రదేశాన్ని చూశాను.పావురాలగుట్ట పేరు గుర్తొస్తుంటే ప్రియతమనాయకుడు నాన్న గుర్తుకొస్తాడు ఇదంతా ఒక పీడకలయితే బాగుండనిపించింది. పావురాలగుట్ట గుర్తుకొచ్చినప్పుడల్ల ఆ ప్రయాణం వాయిదాపడితే బాగుండనిపిస్తోంది.
చనిపోయిన మహనాయకుడు నా తండ్రిగారు నాకు ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు.నాకు అంతటి ఆదరణ కలిగించారు గనకనే మీరందరికి నమ:సుమాంజలి తెలుపుతున్నాను.ఆ గొప్ప నాయకుడు మనందరి జీవితాలు ప్రభావితం చేశాడు నాన్నగారు చనిపోలేదు మీఅందరి చిరునవ్వులో ఉన్నాడు ఆయన ఆప్యాతతో ఆదరణతో లక్షలాది చేతులు మీరిచ్చిన కొండoతబలం మీరిచ్చారు గనకే ఈ రోజు ఈమైక్ పట్టుకొని మీకందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను లక్షలాదిమంది ఓదారుస్తున్నారు ఇదంతా చూస్తుంటే బహుశ నాన్నే అదైర్యపడకు అన్నట్టుంది నేను వై.యస్ గారిని చనిపోనివ్వాను మీఅందరి చిరునవ్వులో చూపిస్తాను అందరం అతని ఆశయాలు నెరవేర్చి అందరిలోను మహనాయకుడ్ని బతికిస్తా.
బతికున్న రోజులలో అనేవాడు గల గల పారుతున్న గోదావరి జల జల పారే కృష్ణమ్మతో కలుపుదాం రాష్ఠంలోని ప్రతి ఎకరం నీరుతో నింపుదాం ప్రతి రైతులో చిరునవ్వు చూద్దం ఆంధ్ర రాష్టంలోని ప్రతి యువకుడు పెద్దచదువులు చదువుకునే విధంగా ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండే విధంగా ఆంధ్ర రాష్టంలోని ప్రతి మహిళ లక్షధికారి కావాలని అవన్ని నెరవేరుద్దం వై.యస్ .గారిని బ్రతికించుకుందాం
ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికి ధన్యవాదలు.
ఇప్పటివరకు వై.యస్.గారి గురించి 650మంది చనిపోయారు వారిలో కొందరు ఆత్మహత్యచేసుకున్నారు వారందరిని నేను కలుస్తాను వారందరి కుటుంబాలకు న్యాయం చేస్తాను వారందరికి ప్రగడ సానుభూతి తెలుపుతున్నాను.
జై హింద్ జై.రాజశేఖర రెడ్డి,అమర్ రహే వై.యస్.ఆర్